Wednesday, September 21, 2011

రైలు ప్రమాదం

రైలు ప్రమాదాల్లో చెరగని ముద్ర వేసిన గాయం అరక్కోణం సమీపంలో నేటికీ కనిపిస్తుంది. పట్టణానికి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలోని చిన్నమపెట్టై వద్ద అందుకు సంబంధించిన స్మారక కట్టడం కూడా ఇంకా చూడొచ్చు. 1879 అక్టోబరు 31 వ తేదిన చిన్నమపెట్టై వద్ద జరిగిన రైలు ప్రమాదంలో మద్రాస్ ఈ కంపెనీకి చెందిన 15 మంది మరణించారు.

No comments: